ఈ యాప్ ను వ్యవసాయ శాఖ, తెలంగాణ ప్రభుత్వం వారు నేషనల్ ఇన్ఫోర్మాటిక్ సెంటర్ వారి సహకారంతో రూపొందించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా రైతులు వరి, మొక్కజొన్న, కంది, సోయాబీన్ మరియు ప్రత్తి పంటలను సాగుచేస్తారు. ఇందులో పైన పేర్కొన్న పంటలకు సంబంధించిన యాజమాన్య పద్ధతులు, వాటిలోని విత్తన రకాలు, విత్తన శుద్ధి, విత్తే సమయము, విత్తే దూరము, ఎరువుల యాజమాన్యం, కలుపు నివారణ చర్యలు, నీటి యజమాన్యము, చీడ పీడల లక్షణాలు, చీడపీడల నివారణ మరియు పురుగు మందుల వాడకం గురించి సమగ్రంగా సమగ్రంగా జరిగినది.